దుబ్బాక రూరల్: దుబ్బాక నగర పంచాయతీ పరిధిలోని రైతు చెక్కపల్లి బుచ్చయ్యకు చెందిన పొలంలో ఒకే మొక్కకు ఐదు మొక్కజొన్న కంకులు మొలిచాయి. సాధారణంగా రెండు మొలుస్తాయి. ఇక్కడ మాత్రం ఐదు కంకులు రావడంతో రైతుతోపాటు స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.