జహీరాబాద్‌లో కార్డెన్‌ సెర్చ్‌

8 Jun, 2017 13:04 IST|Sakshi

సంగారెడ్డి: జిల్లాలోని జహీరాబాద్‌లోని భరత్‌నగర్‌ కాలనీలో గురువారం తెల్లవారుజామున పోలీసులు నిర్భంధ తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులు ఈ తనిఖ్లీల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 10 ద్విచక్రవాహనాలతో పాటు 3 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు.
 

మరిన్ని వార్తలు