రోడ్లు, భవనాల శాఖ ఎస్ఈ సుబ్రమణ్యం ఆదాయపన్ను చెల్లింపులో అధికారులందరికీ ఆదర్శంగా నిలిచారు. 2016–17వ సంవత్సరానికి నిజాయితీగా పన్ను చెల్లించినందుకు ఆ శాఖ ఆయనను ప్రశంసిస్తూ మంగళవారం 'ప్రశంసా పత్రం' అందజేసింది.