ఎస్‌ఎఫ్‌ఐ ఎస్కేయూ నూతన కమిటీ ఎన్నిక

13 Sep, 2016 22:03 IST|Sakshi

ఎస్కేయూ : ఎస్‌ఎఫ్‌ఐ ఎస్కే యూనివర్సిటీ శాఖ నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు కొండన్న, చంద్రశేఖర్‌ తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ ఎస్కేయూ కమిటీ అధ్యక్షులుగా ఎస్‌.ముస్తఫా, ప్రధాన కార్యదర్శి జి. బాలరాజు , ఉపాధ్యక్షులు సాయికుమార్, శంకర్‌బాబు, రఘు, అశోక్, గిరి సహాయ కార్యదర్శులు సూరిబాబు, వినోద్, వీరాంజినేయులు, శివ, శంకర్‌లను నియమించామన్నారు.  

మరిన్ని వార్తలు