షటిల్‌ బ్యాడ్మింటన్ టోర్నమెంటుకు ‘లా’ కళాశాల విద్యార్థి

24 Jan, 2017 22:23 IST|Sakshi
రాజమహేంద్రవరం రూరల్‌ : 
హర్యానాలో ఈనెల 25 నుంచి జరగనున్న ఆలిండియా షటిల్‌ బ్యాడ్మింట¯ŒS టోర్నమెంట్‌కు పిడింగొయ్యి జీఎస్‌కేఎం లా కళాశాల విద్యార్థి కెజేఎంఎస్‌ అవినాష్‌ ఎంపికయ్యారు. ఇటీవల శివకాశిలో జరిగిన సౌత్‌ఇండియా యూనివర్సిటీ బ్యాడ్మిం ట¯ŒS పోటీల్లో అవినాష్‌ ద్వితీయస్థానం సాధించాడు. ఆలిండియా టోర్నమెంటుకు ఎంపికయ్యాడు.  అవినాష్‌ను కళాశాల కరస్పాండెంట్, డైరెక్టరు, ప్రిన్సిపాల్‌ తదితరులు అభినందించారు.
 
మరిన్ని వార్తలు