ఇరుకుపోతున్న ట్యాంకర్లు

28 Sep, 2016 22:13 IST|Sakshi
ఇరుకుపోతున్న ట్యాంకర్లు

హిందూపురం అర్బన్‌ : పట్టణంలో పరిమితి మించి ఇంటి నిర్మాణాలు జరిగిపోతుండటంతో వీధులన్నీ ఇరుకుగా మారిపోతున్నాయి. దీనికి తోడు ప్రైవేట్‌ నీటి ట్యాంకర్ల నిర్వాహకులు వ్యాపారం కోసం సందుల్లో కూడా వెళ్లి అమ్మకాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నీటి ట్యాంకర్లు సందుల్లోని రోడ్లలో ఇరుక్కుపోతున్నాయి. ముక్కిడిపేట, ఆజాద్‌పేట,హస్నాబాద్, ముద్డిరెడ్డిపల్లి, శ్రీకంఠపురం ఏరియాల్లోని వీధుల్లో ట్యాంకర్లు వస్తే రాకపోకలు స్తంభించాల్సిందే.

మరిన్ని వార్తలు