శ్రీవారి దర్శనానికి 10 గంటలు

24 Jul, 2016 21:13 IST|Sakshi
శ్రీవారి దర్శనానికి 10 గంటలు

 శ్రీవారి దర్శనానికి 10 గంటలు
సాక్షి, తిరుమలః తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. సాయంత్రం 6 గంటల సమయానికి 62,069 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 23 కంపార్టుమెంట్లలో నిండిన భక్తులకు 10 గంటలు, కాలినడక భక్తులకు 6 గంటల తర్వాత స్వామి దర్శనం లభిస్తోంది. గదులు ఖాళీ లేవు. హుండీ కానుకలు రూ.3.29 కోట్లు వచ్చాయి.

మరిన్ని వార్తలు