జిల్లాలో ప్రతిభావంతులకు కొదువ లేదు

27 Jan, 2017 01:24 IST|Sakshi

అనంతపురం సప్తగిరిసర్కిల్‌ : జిల్లాలో ప్రతిభావంతులైన క్రీడాకారులకు కొదువ లేదని ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్‌ మాంచో ఫెర్రర్‌ అన్నారు. గురువారం స్థానిక అనంత క్రీడా మైదానంలో అండర్‌–16 సౌత్‌ ఇండియా టోర్నీ విజేతగా నిలిచిన ఆర్డీటీ క్రికెట్‌ జట్టు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సౌత్‌ ఇండియా స్థాయిలో విజేతగా నిలవడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో కోచ్‌లు షాబుద్దీన్, తాహీర్‌ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు