కొద్దిగా కాలిన గాయాలకు అరటిపండు గుజ్జు రాస్తే మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. బాదం పప్పుల పై పొట్టు సులువుగా రావాలంటే 15-20 నిమిషాలసేపు వేడి నీటిలో నానబెట్టాలి.