‘డ్రీమ్‌గర్ల్’తో మళ్లీ రమేశ్ సిప్పీ

25 Jun, 2014 02:26 IST|Sakshi

 ‘డ్రీమ్‌గర్‌‌ల’ హేమమాలిని ‘షోలే’ దర్శకుడు రమేశ్ సిప్పీ దర్శకత్వంలో మళ్లీ నటించనున్నారు. ‘షోలే’ విడుదలైన 39 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హేమమాలినిని డెరైక్ట్ చేసే అవకాశం దొరకడంతో రమేశ్ సిప్పీ సంబరపడుతున్నారు. ‘సిమ్లా మిర్చి’ పేరిట తెరకెక్కనున్న ఈ చిత్రంలో ‘సిటీ లైట్స్’ నటుడు రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్ర పోషించనున్నారు. ‘సిమ్లా మిర్చి’ షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కానుంది.

మరిన్ని వార్తలు