నేడు గ్రూప్స్ సిలబస్ ప్రకటన

31 Aug, 2015 14:52 IST|Sakshi
నేడు గ్రూప్స్ సిలబస్ ప్రకటన

సాక్షి, హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్న గ్రూప్స్ పరీక్షల సిలబస్‌ను సోమవారం సాయంత్రం 4 గంటలకు కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి విడుదల చేయనున్నారు. ఇందుకు టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సిలబస్ విడుదల చేసిన వెంటనే వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకురానుంది. సోమవారం వీలు కాకపోతే మంగళవారం ఉదయం విద్యార్థులు చూసుకునేలా చర్యలు చేపట్టింది.

మరిన్ని వార్తలు