దుర్గా ప్రసాదరాజుకు వైఎస్ జగన్ పరామర్శ

12 May, 2016 12:32 IST|Sakshi

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్ఆర్ సీపీ నేత దుర్గా ప్రసాదరాజును పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  పరామర్శించారు. వైఎస్ జగన్ గురువారం హైదరాబాద్ లోని దుర్గాప్రసాదరాజు నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం గురించి  అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైఎస్ జగన్ తో పాటు ఎంపీ మిథున్ రెడ్డి, ఆది శేషగిరిరావు ఉన్నారు. కాగా మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో దుర్గా ప్రసాదరాజు గాయపడిన విషయం తెలిసిందే.



 

మరిన్ని వార్తలు