సోషల్ మీడియాలో బాపు మృతిపై అభిమానుల దిగ్బ్రాంతి

31 Aug, 2014 18:01 IST|Sakshi
సోషల్ మీడియాలో బాపు మృతిపై అభిమానుల దిగ్బ్రాంతి

బాపు స్కూల్ నుంచి వచ్చిన వాడినని చెప్పుకోవడానికి గర్వ పడుతున్నానని సినీ హీరో నానీ అన్నారు. బాపు వద్ద దర్శకత్వ శాఖలో నానీ పనిచేసిన సంగతి తెలిసిందే. బాపు మృతిపై పలువురు ప్రముఖులు, అభిమానులు దిగ్బ్రాంతిని సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు.