150 మంది గిరిజన క్రైస్తవుల మత మార్పిడి

29 Jan, 2015 02:47 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లా రామ్‌పుర్హత్ ప్రాంతంలో బుధవారం విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) నిర్వహించిన కార్యక్రమంలో దాదాపు 150 మంది గిరిజన క్రైస్తవులు హిందూమతం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి వెయ్యి మంది వరకు హాజరయ్యారు. ‘ఇది మతమార్పిడి కాదు. గిరిజనులు స్వచ్ఛందంగా మతం మారారు’ అని  వీహెచ్‌పీ నాయకుడు సచ్చింద్రనాథ్ సింఘా తెలిపారు.
 

మరిన్ని వార్తలు