విమానం అదృశ్యం

9 Jun, 2015 10:25 IST|Sakshi
విమానం అదృశ్యం

తిరుచ్చి: తమిళనాడులోని తిరుచ్చిసమీపంలో ముగ్గురు సిబ్బందితో వెళుతున్న కోస్ట్ గార్డు డోర్నియర్ విమానం ఒకటి అదృశ్యమైంది. చివరి సారిగా తిరుచ్చి సముద్రతీర ప్రాంతంలో సోమవారం రాత్రి గుర్తించగా ఆ తర్వాత కనిపించకుండా పోయింది. చెన్నైలో సాయంత్రం 5:30 కు బయలుదేరిన ఈ విమానం రాత్రి 10 గంటలనుంచి కనపడకుండా పోయిందని విమానయాన వర్గాలు తెలిపాయి. కోస్టు గార్డు సిబ్బంది నాలుగు నౌకాదళ ఓడలతో గాలింపు చర్యలని ముమ్మరం చేశారు.

మరిన్ని వార్తలు