'జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్' పరిశీలించిన మర్రి శశిధర్ రెడ్డి

14 Jul, 2016 15:28 IST|Sakshi

న్యూఢిల్లీ : రిజర్వాయల్ అవసరం లేకుండానే మల్లన్నసాగర్, పాములపర్తికి నీటిని పంపింగ్ చేయొచ్చు అని టి.కాంగ్రెస్ నాయకుడు మర్రి శశిధర్రెడ్డి తెలిపారు. గురువారం హర్యానాలోని జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని మర్రి శశిధర్రెడ్డి, ప్రొ.పురుషోత్తం రెడ్డి బృందం పరిశీలించింది. అనంతరం మర్రి శశిధర్రెడ్డి మాట్లాడుతూ... రిజర్వాయర్ లేకుండానే అక్కడ 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు