జాతీయ రహదారి వద్ద పేలుడు పదార్థం స్వాధీనం

1 Sep, 2015 11:53 IST|Sakshi

ఉద్దంపూర్ : జమ్మూ కాశ్మీర్ ఉద్దంపూర్ జిల్లా ఖేరి ప్రాంతంలో జమ్మూ - శ్రీనగర్ జాతీయ రహదారి సమీపంలో ఉన్న భారీ ఎత్తున టీఎన్టీ పేలుడు పదార్థాన్ని సీఆర్పీఎఫ్ దళాలు మంగళవారం గుర్తించాయి. ఆ పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశాయి. జాతీయ రహదారిపై పడిన కొండ చరియలు తొలగించే క్రమంలో ఈ టీఎన్టీని కనుగొన్నట్లు సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు తెలిపారు. దీనిపై విచారణ జరగుతుందని చెప్పారు.

మరిన్ని వార్తలు