మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి భేటీ

21 Sep, 2016 19:12 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో బుధవారం అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ తదితరులు హాజరయ్యారు.  ఉడి ఉగ్రదాడి, తాజా పరిణామాలపై ఈ భేటీలో చర్చ జరుపుతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

మరిన్ని వార్తలు