అమెరికాలో గుండెపోటుతో తెలుగు వ్యక్తి మృతి

8 Jun, 2019 10:18 IST|Sakshi

నార్త్‌ కరోలినా : అమెరికాలో నార్త్‌ కరోలినాలోని రాలేలో గుండెపోటుతో తెలుగు వ్యక్తి మృతిచెందాడు. నూకల జితేందర్‌ రెడ్డికి శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో డ్యూక్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటికే జితేందర్‌ రెడ్డి మృతిచెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడికి భార్య కిరణ్‌, కుమారుడు రిషి ఉన్నారు.

మరిన్ని వార్తలు