రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ... విభజన కుతంత్రం పన్నిన వారిపై ఎక్కుపెట్టిన అమ్ములా.. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ ఆదివారం విశాఖపట్నంలో సాగింది.
విశాఖ జగదాంబ జంక్షన్లో జనవాహినికి అభివాదం చేస్తున్న షర్మిల
గాజువాక వద్ద ప్రజలకు అభివాదం చేస్తున్న షర్మిల
యముడు వేషధారణలో సమైక్యవాదిషర్మిల బస్సు యాత్రతో కొత్త ఉత్తేజంఅభిమానుల మధ్యలోషర్మిలఅభిమాన ఉత్సాహం : గాజువాకలో షర్మిలకు స్వాగతంనక్కపల్లిలో వైఎస్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న షర్మిలజగదాంబ జంక్షన్లో షర్మిల సభకు హాజరైన అశేష జనవాహినిఆత్మీయ పలకరింపువర్షంలోను ముందుకుఅభిమానం : జగన్ చిత్రపటాలను ప్రదర్శిస్తున్న మహిళలుతీపికానుక: అనకాపల్లిలో బెల్లం అందిస్తున్న అభిమానులుఆత్మీయ స్పర్శ: తాళ్లపాలెం వద్ద వికలాంగునికి కరచాలనం గుర్తుగా: సెల్లో ఫొటోలు తీస్తున్న మహిళ