హైదరాబాద్లోని మౌలాలీ ఎంజే కాలనీలో భారీ పురాతన గోడ కూలి యిదుగురు దుర్మరణం పాలయ్యారు.
మృతులు మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాకు చెందిన వలస కూలీలు. మృతులను పద్మ, మహదేవ్, అనీల్, శివ, వెంకటయ్య గుర్తించారు.
శిథిలాల కింద చిక్కుకున్న లిల్లీ, పద్మ, చింటూలను సురక్షితంగా బయటకు తీశారు.
ప్రమాదం విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన జిహెచ్ఎంసి అధికారులు.. జేసీబీ సాయంతో శిధిలాలు తొలగించారు. మృతదేహాలను సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి