చినబాబు ఫ్రెండ్‌కి 50 ఎకరాలు

14 Mar, 2019 12:27 IST|Sakshi

లోకేశ్‌ మిత్రుడు శ్రీధర్‌ కంపెనీ ఈ–సెంట్రిక్‌ సొల్యూషన్స్‌

ప్రైవేట్‌ లిమిటెడ్‌కు వైజాగ్‌లో 50 ఎకరాలు భూమి కేటాయిస్తూ జారీ చేసిన జీవో

ఇదీ స్కామ్‌ :
ఆంధ్రప్రదేశ్‌ భూ పరిపాలనా సంస్థ ఎకరాకు రూ.7.26 కోట్లుగా ధర నిర్ణయించింది. దానిని బుట్టదాఖలు చేసి ఎకరా రూ.50 లక్షల చొప్పున 50 ఎకరాలు ఇచ్చేశారు.

కేబినెట్‌ను ఒత్తిడి చేసి ఒప్పించారు
రాష్ట్ర భూ పరిపాలనా సంస్థ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ భూ పరిపాలనా సంస్థ రెవెన్యూ వ్యవహారాలకు సంబంధించి అత్యున్నత నిర్ణాయక సంస్థ. ఆ సంస్థ సిఫార్సులను పట్టించుకోకుండా తమకు నచ్చిన ధరకు తాము మెచ్చిన వారికి భూములు కట్టబెట్టేశారు. చినబాబు  మిత్రుడి సంస్థ ఇసెంట్రిక్‌ సొల్యూషన్స్‌కు లబ్ధి చేకూర్చడం కోసం ముఖ్యమంత్రి, ఆయన తనయుడు కేబినెట్‌పైనా ఒత్తిడి తీసుకురావడంపై విమర్శలు వెల్లువెత్తాయి. 

మరిన్ని వార్తలు