ప్రజాసంకల్పయాత్ర 180వ రోజు షెడ్యూల్‌

3 Jun, 2018 18:51 IST|Sakshi

సాక్షి, ఆచంట : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. వైఎస్‌ జగన్‌ సోమవారం ఉదయం పెనుగొంగ నుంచి 180వ రోజు పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ఐతంపుడి, ఏలేటిపాడు, ఒగిడి క్రాస్‌, గొల్లగుంట పాలెం, వెన్ద్రవారి పాలెం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు.

అనంతంర పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కి ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి ఇరగవరం మీదుగా ఎర్రాయి చెరువు వరకూ పాదయాత్ర కొనసాగిస్తారు. అనంతరం జననేత రాత్రికి అక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ తలశిల రఘురాం పాదయాత్ర షెడ్యూల్‌ను విడుదల చేశారు.

>
మరిన్ని వార్తలు