పంకజ్‌ శుభారంభం 

20 Mar, 2018 01:32 IST|Sakshi

యాంగాన్‌ (మయన్మార్‌): ఆసియా బిలియర్డ్స్‌ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ పంకజ్‌ అద్వానీ శుభారంభం చేశాడు. తొలి లీగ్‌ మ్యాచ్‌లో పంకజ్‌ 4–0తో యో టెక్‌ షిన్‌ (సింగపూర్‌)పై గెలుపొందాడు. మరో మ్యాచ్‌లో రూపేశ్‌ షా (భారత్‌) 4–0తో సిహోమ్‌బింగ్‌ (ఇండోనేసియా)పై నెగ్గాడు.  

మరిన్ని వార్తలు