సెల్‌ చార్జింగ్‌ పెడుతూ.. మహిళ మృతి

21 Mar, 2017 14:14 IST|Sakshi
సెల్‌ చార్జింగ్‌ పెడుతూ.. మహిళ మృతి
పెద్దవరం: నల్గొండ జిల్లాలో పెద్దవరం మండలంలో విషాదం నెలకొంది. ఓ మహిళ సెల్‌ చార్జింగ్‌ పెడుతూ..విద్యుదాఘాతానికి గురైంది. ఈ సంఘటన  కోమటికుంట తండాలోమంగళవారం  చోటుచేసుకుంది. ఉదయం బాణామతి సరోజిని(37) అనే వివాహిత సెల్‌ చార్జింగ్‌ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది.దీంతో ఆమె ‍అక్కడికక్కడే మృతిచెందింది.
 
మరిన్ని వార్తలు