స్పీకర్‌కు పోలీసుల గౌరవ వందనం 

30 Jul, 2018 10:35 IST|Sakshi
గౌరవ వందనం స్వీకరిస్తున్న స్పీకర్‌ మధుసూధనచారి  

ఖమ్మంఅర్బన్‌ : నగరానికి వచ్చిన స్పీకర్‌ మధుసూదనాచారి పోలీసులు ఇచ్చిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ ఇంటి వద్ద ఆదివారం పోలీసులు మర్యాదపూర్వకంగా ఆయనకు గౌరవ వందనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అర్బన్‌ సీఐ నాగేంద్రాచారి తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు