మేడ్చల్, ఘట్కేసర్ టౌన్ : ముదిరాజ్ల అభివృద్ధికి సహకరించాలని కోరుతూ తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు కృపాసాగర్ముదిరాజ్, ఘట్కేసర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు బర్ల రాధాకృష్ణముదిరాజ్ ఆధ్వర్యంలో పలువురు ముదిరాజ్లు ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ను మంగళవారం కలిశారు.
ఘట్కేసర్ ముదిరాజ్ సంఘం కార్యదర్శి పిల్లి మహేష్ముదిరాజ్, కోశాధికారి బర్ల మహేశ్చందర్ముదిరాజ్, రెడ్డబోయిన శ్రీశైలం, సార నర్సింగ్రావ్ ముదిరాజ్, చింతల పవన్ముదిరాజ్ ఉన్నారు.