ట్రాక్టర్ బోల్తా: ఒకరి మృతి, 17మందికి గాయాలు

6 Feb, 2015 20:27 IST|Sakshi

మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణ పేట మండలం అప్పస్పల్లి సమీపంలో శుక్రవారం రోడ్డుప్రమాదం జరిగింది. ఈ రోడ్డుప్రమాదంలో ఒకరు మృతిచెందగా,  మరో 17మందికి గాయాలయ్యాయి. ట్రాక్టర్ బోల్తా పడటంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు