33 మందిని వెంటనే విడుదల చేయాలి

29 Jan, 2015 14:53 IST|Sakshi

ఖానాపూర్: రోడ్డు కోసం అడవిని నరికిన సిరిచల్మా గ్రామస్తులు33 మందిపై పెట్టిన కేసులు ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని టీడీపీ ఆధ్వర్యంలో  ఆదిలాబాద్ జల్లా ఖానాపూర్ లోని ఎన్టీఆర్ చౌక్ వద్ద రాస్తారోకో చే శారు. ఈ రాస్తారోకోలో టీడీపీ మండల అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్, చుట్టుప్రక్కల గ్రామాల సొసైటీ చైర్మన్‌లు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు