దంపతులపై కాల్పులు

25 May, 2015 07:34 IST|Sakshi

ఛత్తీస్గఢ్: మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఛత్తీస్ గఢ్ జిల్లాలోని సుకుమా జిల్లాకు చెందిన కుంట మాజీ జెడ్పీటీసీ ఒడియా చుక్క దంపతులపై వారు కాల్పులు జరిపి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన వారిద్దరని భద్రాచలం ప్రభుత్వాస్పత్రకి తరలించారు. పరిస్థితి కొంత ఆందోళన కరంగానే ఉంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు