టీఆర్ఎస్ఎల్పీ సమావేశం ప్రారంభం

8 Oct, 2015 13:44 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణ భవన్లో గురువారం టీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. నామినేటెడ్ పోస్టులను, పార్టీ పదవులను, మార్కెట్ కమిటీలను ఖరారు చేసే అవకాశముంది.

మరిన్ని వార్తలు