ఢిల్లీ : తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించిన ప్రధాని మోదీ (ఫొటోలు)
25 Nov, 2023 13:48 IST
1 / 8
బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీ తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. బెంగళూరులోని హిందుస్థాన్ ఎరోనాటికల్ లిమిటెడ్ను సందర్శించిన ఆయన.. ఈ మేరకు యుద్ధ విమానంలో ప్రయాణించారు.
2 / 8
ఈ అనుభవం చాలా అద్భుతంగా ఉంది - స్వదేశీ సామర్ధ్యాలపై నా విశ్వాసాన్ని గణనీయంగా పెంపొందించింది - మన జాతీయ సామర్ధ్యంపై గర్వంగా ఉంది : ప్రధాని మోదీ