AP: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌

17 May, 2023 17:05 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో, పలువురు ఉద్యోగులు బదిలీ కానున్నారు. 

కాగా, బదిలీలపై బ్యాన్‌ ఉపసంహరిస్తూ బుధవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, ఈనెల 22 నుంచి 31 వరకు బదిలీలకు అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న చోట రెండేళ్లకు పైబడి పనిచేసిన ఉద్యోగులు బదిలీ అయ్యే ఛాన్స్‌ ఉంది. 

ఇది కూడా చదవండి: భూమా అఖిలప్రియకు బిగ్‌ షాక్‌!

మరిన్ని వార్తలు