వరల్డ్ కప్ ఫైనల్‌ మ్యాచ్ ఫలితంపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్

19 Nov, 2023 22:40 IST|Sakshi

తాడేపల్లి : వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ పై సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. 2023 వరల్డ్ కప్‌లో మన క్రికెటర్లు మంచి పోరాట పటిమ చూపించారు. మ్యాచ్ మనకు అనుకూలంగా లేకపోయినా వారి క్రీడా స్ఫూర్తి,  యావత్ దేశానికి ఎంతో స్ఫూర్తినిచ్చాయి. ఇండియా టీమ్ దేశ ప్రజల హృదయాలను గెలుచుకుంది అంటూ సీఎం వైస్ జగన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు