విజయవాడలో ఇఫ్తార్‌ విందు.. హాజరుకానున్న సీఎం జగన్‌

19 Apr, 2022 13:01 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సాక్షి, విజయవాడ: ఈ నెల 26న ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్టేడియాన్ని మంత్రి అంజాద్ బాషా, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, అధికారులు పరిశీలించారు.
చదవండి: ఏపీకి ఐఎండీ చల్లని కబురు.. 

మరిన్ని వార్తలు