ఏపీ: చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌గా ఆర్‌ఎం భాషా.. సీఎం జగన్‌ నేతృత్వంలో..

20 Sep, 2022 16:58 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌గా ఆర్‌ఎం భాషా ఎంపికయ్యారు. స్టేట్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌గా పత్తిపాటి శామ్యూల్‌ను ఎంపిక చేశారు. మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎంపిక కమిటీ భేటీ అయి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 

చదవండి: (దేశంలో ఇలాంటి పథకం ఎక్కడా కూడా లేదు: సీఎం జగన్‌)

మరిన్ని వార్తలు