StockMarketUpdate: షార్ప్‌ రికవరీ, ఆయిల్‌ షేర్లు జూమ్

12 Dec, 2022 15:36 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  ముగిసాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు ఫ్లాట్‌గానే ముగిసాయి. ఆరంభంలోనే 450 పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్‌  మిడ్‌సెషన్‌ తరువాత లాభాల్లోకి మళ్ళింది. సెన్సెక్స్‌   51 పాయింట్లు కోల్పోయి 62131 వద్ద, నిఫ్టీ ఫ్లాట్‌గా 18497 వద్ద స్థిరపడింది.  ఆయిల్‌ రంగ, బ్యాంకింగ్‌ రంగ షేర్లు భారీగా లాభపడ్డాయి. 

బీపీసీఎల్‌, దివీస్‌ లాబ్స్‌, కోల్‌ ఇండియా నెస్లే, యూపీఎల్‌లాభపడగా, ఏషియన్‌ పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌, ఐషర్‌ మోటార్స్‌, టైటన్‌, కోటక్‌ మహీంద్ర, ఎస్‌బీఐ  టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి. అటు డాలరు మారకంలో 34 పాయింట్లు క్షీణించి 82.54 వద్ద ముగిసింది. 

మరిన్ని వార్తలు