ఆ బాబాలు ఏం చదువుకున్నారు?

4 Oct, 2023 10:32 IST|Sakshi

మనదేశంలోని పేరుగాంచిన పలువురు బాబాలు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో వారిమీద పోలీసు కేసులు నమోదయ్యాయి. కొందరు బాబాలు జైలు శిక్ష కూడా అనుభవిస్తున్నారు. వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ బాబాలు ఏమి చదువుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
 
స్వామీ నిత్యానంద: కలకత్తా యూనివర్శిటీలో ఎంఏ


ఆశారాం బాపు: మూడవ తరగతి


బాబా రామ్‌దేవ్‌: ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి


శ్రీశ్రీ రవిశంకర్‌: సెంట్‌ జోసెఫ్‌ కాలేజీ నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌


సంత్‌ రామ్‌ పాల్‌: ఇంజినీరింగ్‌ డిప్లమో


జగ్గీవాసుదేవ్‌(సద్గురు): మైసూరు విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్లంలో బ్యాచులర్‌
ఇది కూడా చదవండి: అతి పెద్ద గుండె కలిగిన జీవి ఏది?

మరిన్ని వార్తలు