చెన్నై సౌత్‌ బరిలో తమిళిసై

22 Mar, 2024 06:11 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల మూడో జాబితాను బీజేపీ అధిష్టానం విడుదల చేసింది. ఈ జాబితాలో తమిళనాడులోని మొత్తం తొమ్మిది స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ను చెన్నై సౌత్‌ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. 

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers