తాటికల్లు మస్తుగుంది..!

13 Mar, 2023 18:41 IST|Sakshi

వరంగల్: రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదివారం జనగామ జిల్లా కొడకండ్లలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్‌ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వచ్చారు. ఈ సందర్భంగా గీత కార్మికుల కోరిక మేరకు తాటికల్లు టేస్ట్‌ చూసి చాలా బాగుందని అభినందించారు. కల్లుతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నందున నీరా కేఫ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని మంత్రి తెలిపారు.  

మరిన్ని వార్తలు