యశోద ఆసుపత్రికి సీఎం కేసీఆర్‌..

20 Jun, 2022 18:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సోమాజిగూడ యశోద ఆసుపత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెళ్లారు. కేసీఆర్‌ సతీమణి శోభకు యశోద వైద్యులు మోకాళ్ల సర్జరీ చేశారు. కేసీఆర్‌ తన సతీమణి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం సాయంత్రం కేసీఆర్ సతీమణి ఆసుపత్రిలో చేరారు. ఆపరేషన్ చేసుకున్న సీఎం సతీమణిని పలువురు తెలంగాణ మంత్రులు, నేతలు పరామర్శించారు.
చదవండి: సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్‌ ఘాటు లేఖ

మరిన్ని వార్తలు