YS Rajasekhara Reddy: రావి ఆకుపై వైఎస్సార్‌ చిత్రం

9 Jul, 2021 10:48 IST|Sakshi

సాక్షి, అల్వాల్‌: తన అభిమాన నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి రూపాన్ని రావి ఆకుపై చిత్రించి అబ్బురపరిచాడు ఓ వ్యక్తి.. దివంగత నేత వైఎసరాజశేఖర్‌రెడ్డి జయంత్రి సందర్భంగా అల్వాల్‌కు చెందిన మెక్రో స్వర్ణకారుడు పూన ప్రదీప్‌ కుమార్‌ గురువారం రావి ఆకుపై వైఎస్సార్‌ చిత్రాన్ని రూపొందించి తన అభిమానాన్ని చాటుకున్నాడు

మరిన్ని వార్తలు