More

నాన్నలా ఉద్యోగావకాశాలు కల్పించన్నా..

17 Jul, 2018 08:47 IST

తూర్పుగోదావరి : ‘అన్నా! సీఎం అయిన తరువాత నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించన్నా!’ అని  కైకవోలుకు చెందిన కొప్పిశెట్టి లీలాకుమారి జగన్‌ను కోరింది. ప్రజాసంకల్పయాత్రలో ఆమె జగన్‌ను కలుసుకుని తలపాగా అందించింది. తాను బీకాం, బీఈడీ చదివానని, టీడీపీ అధికారంలోకి వచ్చాక కేవలం ఒక్క డీఎస్సీ నిర్వహించడంతో ఉద్యోగాలు రాక ప్రైవేటు పాఠశాలల్లో తక్కువ జీతాలకు పని చేయాల్సి వస్తోందని వాపోయింది. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అధికారం సాధించాక వైఎస్‌ మాదిరిగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని కోరింది.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

బీజేపీ, టీఆర్‌ఎస్ కుమ్మక్కు రాజకీయాలు

ఆ యాత్ర చరిత్రలో నిలిచిపోతుంది : టీజేఆర్‌

ప్రజా సంకల్ప సంబరాలు..

చరిత్రాత్మకం ప్రజా సంకల్పం 

అమీన్‌ పీర్‌ దర్గాను దర్శించుకున్న వైఎస్‌ జగన్‌