More

చార్మినార్ ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు

15 Feb, 2014 08:23 IST

 చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న చార్మినార్ ఎక్స్ప్రెస్లో బాంబు పెట్టినట్లు బెదిరింపులు రావడంతో రైల్వే అధికారులు అప్రమత్తమైయ్యారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో ఆ ఎక్స్ప్రెస్ ట్రైన్ను నిలిపివేశారు. అనంతరం ప్రయాణికులను ట్రైన్ నుంచి దింపివేశారు. పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాదాపు గంట నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సరైన సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

Nov 14th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

వావ్‌..విశాఖ!

చదువుకుందాం.. ఆడుకుందాం

కులగణనకు నాంది 

పల్నాడు ప్ర‘జల కళ’.. వరికపుడిశెల