More

కాల్ మనీ వ్యవహారంపై హెచ్ఆర్సీలో పిటిషన్

14 Dec, 2015 16:51 IST

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడ కాల్ మనీ వ్యవహారంలో సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. న్యాయవాది అరుణ్ కుమార్ ఈ మేరకు హెచ్ఆర్సీలో పిటిషన్ దాఖలు చేశారు. కాల్ మనీ కేసును నీరు గార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, స్వతంత్ర దర్యాప్తు సంస్థచే విచారణ జరిపించి వాస్తవాలను వెలుగులోకి తెచ్చి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని హెచ్ఆర్సీని కోరారు.

కాగా, కాల్ మనీ వ్యవహారంపై జనవరి 18 లోగా సమగ్రమైన నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీని  సోమవారం హెచ్ఆర్సీ ఆదేశించింది.


 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

మొయినాబాద్‌లో రూ.7.5 కోట్లు పట్టివేత 

‘అపసవ్య ఆహారం’ ః రూ.25 లక్షల కోట్లు!

వారసులకు ‘హోం’ సిక్‌

షాదాబ్‌లో బిర్యానీ.. ఎంజే మార్కెట్‌లో ఐస్‌క్రీం..

30న హైకోర్టుకు సెలవు