More

పాకిస్థాన్ జైళ్లలో 518 మంది భారతీయులు

1 Jul, 2016 21:17 IST

ఇస్లామాబాద్: పాకిస్థాన్ లోని జైళ్లలో 518 మంది భారతీయ ఖైదీలు మగ్గుతున్నారని తాజా గణాంకాలు ఆ దేశం వెల్లడించింది.  ఇందులో అత్యధికంగా 463 మంది మత్సకారులు ఉన్నారు. ఈ నివేదికను పాకిస్థాన్ లోని భారత  అధికారులకు ఆదేశం అందిచింది. రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం ప్రతీ ఆరు నెలలకొకసారి ఇరు దేశాలలో ఉన్న దాయాది దేశాల ఖైదీల వివరాలను తెలియజేయాల్సి ఉంది.

 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

CEC bill: పంతం నెగ్గించుకున్న కేంద్రం

యువరాణికి పట్టం.. డిప్యూటీ సీఎంగా దియాకుమారి

Bhajanlal: ఓడిపోతారనుకున్నారు.. కానీ సీఎంగా ఎంపిక!

రాజస్థాన్‌ సీఎంగా భజన్‌లాల్‌ శర్మ

ఆయనకు చరిత్ర తెలుసని అనుకోను: రాహుల్‌గాంధీ