More

జీడిమెట్లలో పోలీసుల కార్డన్ సెర్చ్...

26 Apr, 2015 06:49 IST

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలోని జగద్గిరిగుట్ట, రింగ్ బస్తీలో శనివారం అర్థరాత్రి నుంచి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా సైబరాబాద్ జాయింట్ సీపీ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో 400మంది పోలీసులు పాల్గొని తనిఖీలు చేశారు. తనిఖీల్లో 10మంది రౌడీషీటర్లు, 20మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారితోపాటు 9 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

TS: జెండా కూలీలుగా మారిన తెలుగు తమ్ముళ్లు

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు భారీ షాక్‌

హుజురాబాద్‌లో బీజేపీకి మూడో స్థానమే : హరీశ్‌రావు

ఎన్నికల బరిలో జానకీపురం సర్పంచ్‌ నవ్య

అలాంటి వీడియోలపై దృష్టి పెట్టాం: కేంద్ర మంత్రి