More

గోదావరిలో అన్నదమ్ముల గల్లంతు

11 Dec, 2015 20:13 IST

మహదేవ్‌పూర్ (కరీంనగర్) : బైక్ పై వెళ్తున్న ఇద్దరు అన్నదమ్ములు అదుపుతప్పి గోదావరిలో పడి గల్లంతయ్యారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా మహదేవ్‌పూర్ మండలం కుంట్లం గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్ర చోటుచేసుకుంది. కాళేశ్వరంకు చెందిన అల్తాఫ్, సల్మాన్ అనే ఇద్దరు యువకులు బైక్‌పై గోదావరి దాటుతున్న సమయంలో ప్రమాదవశాత్తు బైక్‌తో సహా గోదావరిలో పడి గల్లంతయ్యారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు స్థానికుల సాయంతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

కేసీఆర్‌పై పోటీ.. సరికొత్త రికార్డు!

‘తల్లీ.. మీ మాట వినడానికే వచ్చాను’

మోదీ ఆలింగనం.. మందకృష్ణ కంటతడి

కరెంట్‌ కావాలా? కాంగ్రెస్‌ కావాలా?: కేటీఆర్‌

ఎస్సీ వర్గీకరణకు త్వరలోనే కమిటీ: ప్రధాని మోదీ