More

Andhra Pradesh: కరోనాను జయించిన 90 ఏళ్ల బామ్మ

16 May, 2021 13:57 IST
పర్వతం లక్ష్మీదేవి

తాడికొండ: 90 ఏళ్ల బామ్మ కరోనాను జయించింది. గుంటూరు జిల్లా తాడికొండ గ్రామానికి చెందిన పర్వతం లక్ష్మీదేవి(90)కి రెండు వారాల క్రితం కరోనా పాజిటివ్‌ అని తేలింది. వెంటనే ఆమె అడవితక్కెళ్ళపాడులోని క్వారంటైన్‌ కేంద్రంలో చేరింది. 12 రోజుల క్వారంటైన్‌లో వైద్యుల సలహాలు, సూచనలను పాటించింది. ఇటీవల జరిపిన పరీక్షలో నెగిటివ్‌ రావడంతో శనివారం ఆమె ఇంటికి చేరుకుంది.

చదవండి: వైరల్‌: క్వారంటైన్‌లో ఎమ్మెల్యే చిందులు
కరోనా వేళ.. పాడి వ్యాపారి వినూత్న ఆలోచన

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

మన నిధులు మనకు రావాల్సిందే : సీఎం జగన్‌

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు ఆన్‌లైన్‌ నమోదు ప్రారంభం

మత్స్యకారుల పట్ల సీఎం జగన్‌ ఉదారత

‘చంద్రబాబు డైరెక్షన్‌లోనే స్కిల్‌ స్కామ్‌’

స్కిల్‌ కేసులో చంద్రబాబుకు బెయిల్‌