More

చింతలాముని రథోత్సవంలో కరెంట్‌ షాక్‌తో ఇద్దరు మృతి

18 Aug, 2021 11:59 IST
కన్నీరుమున్నీరవుతున్న మృతుల కుటుంబ సభ్యులు

సాక్షి, కర్నూలు: చింతలాముని రథోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆదోని మండలం పెసులబండలోని చింతలాముని రథోత్సవంలో కరెంట్‌ షాక్‌ సంభవించడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటనలో మరో 8మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ ఫలితంపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్

టీడీపీకి కొత్త టెన్షన్‌.. బెడిసికొట్టిన ‘బాబు’ ప్లాన్‌!

టీడీపీ పనైపోయిందని నిర్ధారణకు వచ్చారా?: విజయసాయిరెడ్డి

పరారీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర

విజయనగరం జిల్లా: టీ కాస్తుండగా పేలిన గ్యాస్‌ సిలిండర్‌